Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా సంక్రు నాయక్ నియామకం కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 07:17 PM

పుట్రేల కోటిపల్లి గ్రామాల సరిహద్దులో పేకాట శిబిరంపై విస్సన్నపేట పోలీస్ దాడి

పుట్రేల కోటిపల్లి గ్రామాల సరిహద్దులో పేకాట శిబిరంపై విస్సన్నపేట పోలీస్ దాడి

పుట్రేల కోటిపల్లి గ్రామాల సరిహద్దులో పేకాట శిబిరంపై విస్సన్నపేట పోలీస్ దాడి
March 03, 2026 07:17 PM 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లాలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి

విస్సన్నపేట మండలంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని ఎస్ఐ యం. అర్జున్ రాజు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు విస్సన్నపేట, పుట్రేల, కోటిపల్లి గ్రామాల సరిహద్దులోని మామిడి తోటల్లో రహస్యంగా పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి నిర్వహించారు. దాడిలో భాగంగా ఐదుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.2,830 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై జూదం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పేకాట వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై యం అర్జున్ రాజు హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News