Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత ఇసుక పాలసీ దుర్వినియోగంపై కఠిన హెచ్చరికలు కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 04:33 PM

పుట్రేల కోటిపల్లి గ్రామాల సరిహద్దులో పేకాట శిబిరంపై విస్సన్నపేట పోలీస్ దాడి

పుట్రేల కోటిపల్లి గ్రామాల సరిహద్దులో పేకాట శిబిరంపై విస్సన్నపేట పోలీస్ దాడి

పుట్రేల కోటిపల్లి గ్రామాల సరిహద్దులో పేకాట శిబిరంపై విస్సన్నపేట పోలీస్ దాడి
March 03, 2026 07:17 PM 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లాలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి

విస్సన్నపేట మండలంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని ఎస్ఐ యం. అర్జున్ రాజు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు విస్సన్నపేట, పుట్రేల, కోటిపల్లి గ్రామాల సరిహద్దులోని మామిడి తోటల్లో రహస్యంగా పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి నిర్వహించారు. దాడిలో భాగంగా ఐదుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.2,830 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై జూదం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పేకాట వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై యం అర్జున్ రాజు హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News