వలిగొండ స్థానికం ప్రతినిధి
: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా గ్రామ సర్పంచ్ పల్లేర్ల అనూష జెండా ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమము లో మాజీ సర్పంచ్ లు కొమ్మిడి లక్ష్మా రెడ్డి,జక్క వెంకట్ రెడ్డి,ఉపసర్పంచ్ వడ్డేమాని దేవేందర్,కళ్ళెం సుదర్శన్ రెడ్డి,వాకిటి రాంరెడ్డి, బుగ్గ వెంకటేశం,పాశం స్వామి, పైల్ల మల్లారెడ్డి, బుగ్గ మనోజ్, బుగ్గ మల్లేష్,వార్డు మెంబర్లు, వేముల నాగరాజు, వేముల పుష్ప,వేముల అనిత,పర్వతం సంతోష, పినింటి ఉమారాణి కంచి శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి