Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 06:49 AM

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు నకిరేకంటి రాము

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు నకిరేకంటి రాము

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు నకిరేకంటి రాము
09-02-2026 206 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు నకిరేకంటి రాము, అంగన్వాడీ టీచర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు గట్టు లలిత పిలుపునిచ్చారు.సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక సిడిపిఓ కార్యాలయంలో అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సేవలకు తగిన విధంగా కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరారు.స్కీమ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అంగన్వాడీ ఉద్యోగులు ఐక్యంగా పాల్గొని తమ హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వర్కాల రేణుక, బోళ్ల కవిత, వంగాల మారయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు నకిరేకంటి రాము

Article Image

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు నకిరేకంటి రాము, అంగన్వాడీ టీచర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు గట్టు లలిత పిలుపునిచ్చారు.సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక సిడిపిఓ కార్యాలయంలో అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సేవలకు తగిన విధంగా కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరారు.స్కీమ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అంగన్వాడీ ఉద్యోగులు ఐక్యంగా పాల్గొని తమ హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వర్కాల రేణుక, బోళ్ల కవిత, వంగాల మారయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News