Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ట్రినిటీ విద్యాసంస్థల ఎదుట ‘ఎస్ఎఫ్‌ఐ’ ధర్నా ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 17, 2026 08:59 PM

ఫీజుల నియంత్రణకు చట్టం: విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపశమనం!

ఫీజుల నియంత్రణకు చట్టం: విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపశమనం!

ఫీజుల నియంత్రణకు చట్టం: విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపశమనం!
June 17, 2026 07:22 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి, విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతూ పిడిఎస్యు, పి వై ఎల్ అధ్యక్ష కార్యదర్శులు రాఖి, రవి ఆధ్వర్యంలో కోదాడ ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను పీడిస్తున్నాయని, దీనిని అరికట్టడానికి ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని వారు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి, మౌలిక వసతులు కల్పించి, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన జరపాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News