Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:00 AM

ఫీజుల నియంత్రణకు చట్టం: విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపశమనం!

ఫీజుల నియంత్రణకు చట్టం: విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపశమనం!

ఫీజుల నియంత్రణకు చట్టం: విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపశమనం!
17-06-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి, విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతూ పిడిఎస్యు, పి వై ఎల్ అధ్యక్ష కార్యదర్శులు రాఖి, రవి ఆధ్వర్యంలో కోదాడ ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను పీడిస్తున్నాయని, దీనిని అరికట్టడానికి ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని వారు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి, మౌలిక వసతులు కల్పించి, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన జరపాలని డిమాండ్ చేశారు.

Sthanikam

ఫీజుల నియంత్రణకు చట్టం: విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపశమనం!

Article Image

ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి, విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతూ పిడిఎస్యు, పి వై ఎల్ అధ్యక్ష కార్యదర్శులు రాఖి, రవి ఆధ్వర్యంలో కోదాడ ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను పీడిస్తున్నాయని, దీనిని అరికట్టడానికి ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని వారు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి, మౌలిక వసతులు కల్పించి, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన జరపాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News