PRINT TIME: June 22, 2026 12:54 PM
పేదల పక్షాన నిలిచిన ఫౌండేషన్ – అభినందనలు వెల్లువ
పేదల పక్షాన నిలిచిన ఫౌండేషన్ – అభినందనలు వెల్లువ
April 24, 2026 08:35 PM
86 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలం మేఘ తాండలో రాథోడ్ విట్టల్ నాయక్ కుమారుడు రాథోడ్ అశోక్ వివాహానికి జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. ఈ సహాయం ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు అందించబడింది. పేద కుటుంబాల పట్ల ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ, వివాహం వంటి ముఖ్య సందర్భాల్లో సహాయం చేయడం అభినందనీయమని స్థానికులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పర్లాల్, శ్రీకాంత్, తుకారాం, మోహన్ నాయక్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి