Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:06 PM

పవిత్రక్షేత్రాల దర్శనం – నైమిశారణ్య యాత్రకు ఆహ్వానం

పవిత్రక్షేత్రాల దర్శనం – నైమిశారణ్య యాత్రకు ఆహ్వానం

పవిత్రక్షేత్రాల దర్శనం – నైమిశారణ్య యాత్రకు ఆహ్వానం
April 19, 2026 09:27 PM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జగద్గురు తుకారాం మహారాజ్ 375వ వైకుంఠ గమన సందర్భంగా నైమిశారణ్య పాండురంగ స్వామి సేవా మండలి ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేక తీర్థయాత్రలు నిర్వహించనున్నారు. మే 7 నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో రామమందిర సేవతో ప్రారంభోత్సవం జరుగుతుంది. మే 8న సాయంత్రం మయూర్ కార్యక్రమం, మే 9న ప్రయాగరాజ్ స్నానం, కాశీ విశ్వనాథ దర్శనం, గంగా హారతి, మే 10న అయోధ్య దర్శనం, మే 11న నైమిశారణ్యంలో పాండురంగ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తదుపరి రోజుల్లో గాధలు, ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తారు.ఈ యాత్రలో భక్తులకు భోజనం, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పించబడతాయి. యాత్రలో పాల్గొనదలచిన వారు ముందుగా నమోదు చేసుకోవాలని, పరిమిత స్థానాలు మాత్రమే ఉన్నందున త్వరగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఈ యాత్ర ద్వారా పవిత్రక్షేత్రాల దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక శాంతిని పొందే మంచి అవకాశం లభిస్తుంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News