Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 07:04 AM

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఇఓ

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఇఓ

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఇఓ
February 28, 2026 12:40 PM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఇఓ

కోదాడ పట్టణంలోని శ్రీనగర్ ప్రాథమిక పాఠశాలలో కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. పాఠశాల రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించిన అనంతరం ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News