Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 04:10 AM

పర్వతాపురంలో రూ.40 లక్షల సిమెంట్ రోడ్ పనుల ప్రారంభం

పర్వతాపురంలో రూ.40 లక్షల సిమెంట్ రోడ్ పనుల ప్రారంభం

పర్వతాపురంలో రూ.40 లక్షల సిమెంట్ రోడ్ పనుల ప్రారంభం
February 28, 2026 08:10 PM 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిమెంట్ రోడ్ పనులను శనివారం ప్రారంభించారు. చెక్‌పోస్ట్ వద్ద నుంచి పాత బజారు వరకు, అలాగే ముదిరాజుల బజారు ప్రాంతంలో ఈ పనులు చేపడుతున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షురాలు బొర్రా నాగ మల్లేశ్వరి, మండల టీడీపీ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు, క్లస్టర్-1 ఇంచార్జి ఉయ్యాలా దిలీప్ కుమార్, గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరావు పాల్గొన్నారు.అలాగే నాగరాజు, కల్యాణరావు, రమేష్, చొప్పరపు నాగేశ్వరావు, మిద్దె ధోని శ్రీమన్నారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ రహదారి పనులు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News