Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా సంక్రు నాయక్ నియామకం కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 07:02 PM

పర్వతాపురం గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

పర్వతాపురం గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

పర్వతాపురం గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
March 03, 2026 06:45 PM 203 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. గ్రామంలో సుమారు రూ.4 లక్షల వ్యయంతో సిసి రోడ్లు మంజూరయ్యాయి.

ఈ పనులు మంత్రి కొలుసు పార్థసారధి ఆదేశాల మేరకు ప్రారంభమయ్యాయి. గ్రామంలో బురద రోడ్లు లేకుండా చేసి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించడమే లక్ష్యంగా సిసి రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. గ్రామ టిడిపి అధ్యక్షురాలు బొర్రా నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. చాట్రాయి మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు, క్లస్టర్ వన్ ఇంచార్జి ఉయ్యాల దిలీప్, టీడీపీ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరరావు ల పర్యవేక్షణలో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని మౌలిక వసతుల పనులు చేపట్టనున్నట్లు స్థానిక నాయకులు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News