Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:31 AM

పర్వతాపురం గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

పర్వతాపురం గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

పర్వతాపురం గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
03-03-2026 206 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. గ్రామంలో సుమారు రూ.4 లక్షల వ్యయంతో సిసి రోడ్లు మంజూరయ్యాయి.

ఈ పనులు మంత్రి కొలుసు పార్థసారధి ఆదేశాల మేరకు ప్రారంభమయ్యాయి. గ్రామంలో బురద రోడ్లు లేకుండా చేసి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించడమే లక్ష్యంగా సిసి రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. గ్రామ టిడిపి అధ్యక్షురాలు బొర్రా నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. చాట్రాయి మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు, క్లస్టర్ వన్ ఇంచార్జి ఉయ్యాల దిలీప్, టీడీపీ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరరావు ల పర్యవేక్షణలో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని మౌలిక వసతుల పనులు చేపట్టనున్నట్లు స్థానిక నాయకులు పేర్కొన్నారు.

Sthanikam

పర్వతాపురం గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. గ్రామంలో సుమారు రూ.4 లక్షల వ్యయంతో సిసి రోడ్లు మంజూరయ్యాయి.

ఈ పనులు మంత్రి కొలుసు పార్థసారధి ఆదేశాల మేరకు ప్రారంభమయ్యాయి. గ్రామంలో బురద రోడ్లు లేకుండా చేసి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించడమే లక్ష్యంగా సిసి రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. గ్రామ టిడిపి అధ్యక్షురాలు బొర్రా నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. చాట్రాయి మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు, క్లస్టర్ వన్ ఇంచార్జి ఉయ్యాల దిలీప్, టీడీపీ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరరావు ల పర్యవేక్షణలో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని మౌలిక వసతుల పనులు చేపట్టనున్నట్లు స్థానిక నాయకులు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News