Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:57 PM

ప్రత్యేక పూజలతో ప్రారంభమైన నల్లపోచమ్మ అమ్మవారి ఏడు ఆదివారాల ఉత్సవాలు

ప్రత్యేక పూజలతో ప్రారంభమైన నల్లపోచమ్మ అమ్మవారి ఏడు ఆదివారాల ఉత్సవాలు

ప్రత్యేక పూజలతో ప్రారంభమైన నల్లపోచమ్మ అమ్మవారి ఏడు ఆదివారాల ఉత్సవాలు
April 26, 2026 01:05 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ఏడు ఆదివారాల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మొదటి ఆదివారం సందర్భంగా అమ్మవారికి అర్చకుడు నాగేష్ స్వామి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పట్టువస్త్రాలతో అలంకరించి ప్రాతఃకాల పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే మారుమూల ప్రాంతాల నుంచి భక్తులు దర్శించుకునే ఈ ఆలయం విశేష ప్రాముఖ్యత కలిగిందని, శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి చేసిన మొక్కులు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News