Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల స్థాయికి ‘ప్రజావాణి’ విస్తరణకు సీఎం రేవంత్ ఆదేశాలు బూదిలి హైస్కూల్ అభివృద్ధి పనులకు భూమి పూజ – జలధార కార్యక్రమం ప్రారంభం 5k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 26, 2026 03:44 PM

ప్రత్యేక పూజలతో ప్రారంభమైన నల్లపోచమ్మ అమ్మవారి ఏడు ఆదివారాల ఉత్సవాలు

ప్రత్యేక పూజలతో ప్రారంభమైన నల్లపోచమ్మ అమ్మవారి ఏడు ఆదివారాల ఉత్సవాలు

ప్రత్యేక పూజలతో ప్రారంభమైన నల్లపోచమ్మ అమ్మవారి ఏడు ఆదివారాల ఉత్సవాలు
April 26, 2026 01:05 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ఏడు ఆదివారాల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మొదటి ఆదివారం సందర్భంగా అమ్మవారికి అర్చకుడు నాగేష్ స్వామి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పట్టువస్త్రాలతో అలంకరించి ప్రాతఃకాల పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే మారుమూల ప్రాంతాల నుంచి భక్తులు దర్శించుకునే ఈ ఆలయం విశేష ప్రాముఖ్యత కలిగిందని, శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి చేసిన మొక్కులు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News