నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ఏడు ఆదివారాల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మొదటి ఆదివారం సందర్భంగా అమ్మవారికి అర్చకుడు నాగేష్ స్వామి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పట్టువస్త్రాలతో అలంకరించి ప్రాతఃకాల పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే మారుమూల ప్రాంతాల నుంచి భక్తులు దర్శించుకునే ఈ ఆలయం విశేష ప్రాముఖ్యత కలిగిందని, శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి చేసిన మొక్కులు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని తెలిపారు.
PRINT TIME: August 07, 2026 01:14 AM
ప్రత్యేక పూజలతో ప్రారంభమైన నల్లపోచమ్మ అమ్మవారి ఏడు ఆదివారాల ఉత్సవాలు
ప్రత్యేక పూజలతో ప్రారంభమైన నల్లపోచమ్మ అమ్మవారి ఏడు ఆదివారాల ఉత్సవాలు
26-04-2026
43 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ఏడు ఆదివారాల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మొదటి ఆదివారం సందర్భంగా అమ్మవారికి అర్చకుడు నాగేష్ స్వామి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పట్టువస్త్రాలతో అలంకరించి ప్రాతఃకాల పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే మారుమూల ప్రాంతాల నుంచి భక్తులు దర్శించుకునే ఈ ఆలయం విశేష ప్రాముఖ్యత కలిగిందని, శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి చేసిన మొక్కులు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి