Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:10 AM

ప్రజల కోసం ఉచిత వైద్య సేవలు – శ్రీనగర్ కాలనీలో శిబిరం

ప్రజల కోసం ఉచిత వైద్య సేవలు – శ్రీనగర్ కాలనీలో శిబిరం

ప్రజల కోసం ఉచిత వైద్య సేవలు – శ్రీనగర్ కాలనీలో శిబిరం
19-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పటాన్‌చెరు విభాగం పరిధిలోని శ్రీనగర్ కాలనీలో మురళీకృష్ణ బెండపూడి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో, యశోద ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం.డి.ఆర్ సేవా సంస్థ సహ వ్యవస్థాపకుడు, బీఆర్ఎస్ నాయకుడు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు రక్తపోటు, చక్కెర పరీక్షలు, సాధారణ ఆరోగ్య తనిఖీలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు ప్రతి వర్గానికి వైద్య సేవలు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధులను గుర్తించడం మరియు ఆరోగ్యంపై అవగాహన పెంచడం చాలా అవసరమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి శిబిరాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో నర్సింహ రెడ్డి, సునీత, కృష్ణంరాజు, రవీందర్ గిరి, ఆతీయ సుల్తానా, పవన్, వైద్య సిబ్బంది, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల కోసం ఉచిత వైద్య సేవలు – శ్రీనగర్ కాలనీలో శిబిరం

Article Image

పటాన్‌చెరు విభాగం పరిధిలోని శ్రీనగర్ కాలనీలో మురళీకృష్ణ బెండపూడి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో, యశోద ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం.డి.ఆర్ సేవా సంస్థ సహ వ్యవస్థాపకుడు, బీఆర్ఎస్ నాయకుడు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు రక్తపోటు, చక్కెర పరీక్షలు, సాధారణ ఆరోగ్య తనిఖీలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు ప్రతి వర్గానికి వైద్య సేవలు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధులను గుర్తించడం మరియు ఆరోగ్యంపై అవగాహన పెంచడం చాలా అవసరమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి శిబిరాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో నర్సింహ రెడ్డి, సునీత, కృష్ణంరాజు, రవీందర్ గిరి, ఆతీయ సుల్తానా, పవన్, వైద్య సిబ్బంది, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News