Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:09 AM

ప్రభుత్వ ఆదేశాల మేరకు వాసవి మాత జయంతి నిర్వహణ

ప్రభుత్వ ఆదేశాల మేరకు వాసవి మాత జయంతి నిర్వహణ

ప్రభుత్వ ఆదేశాల మేరకు వాసవి మాత జయంతి నిర్వహణ
26-04-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రభుత్వ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వాసవి మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ తహసీల్దార్లు రాజు పటేల్, ఈశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించగా, అధికారులు మరియు సిబ్బంది పాల్గొని వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వాసవి మాత జీవితం, ఆమె చూపిన ధర్మ మార్గం, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో శాంతి, సేవా భావం, సమానత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, సునీత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ ఆదేశాల మేరకు వాసవి మాత జయంతి నిర్వహణ

Article Image

ప్రభుత్వ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వాసవి మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ తహసీల్దార్లు రాజు పటేల్, ఈశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించగా, అధికారులు మరియు సిబ్బంది పాల్గొని వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వాసవి మాత జీవితం, ఆమె చూపిన ధర్మ మార్గం, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో శాంతి, సేవా భావం, సమానత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, సునీత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News