Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ అండర్ పాస్ మంజూరు హర్షణీయం ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 23, 2026 09:17 PM

పాపమాగడ్డలో సేవా కార్యక్రమం – చలి వేంద్రం అందుబాటులోకి

పాపమాగడ్డలో సేవా కార్యక్రమం – చలి వేంద్రం అందుబాటులోకి

పాపమాగడ్డలో సేవా కార్యక్రమం – చలి వేంద్రం అందుబాటులోకి
April 23, 2026 07:38 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామం (పాపమాగడ్డ) సమీపంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఎంఎస్‌డీ చిట్ ఫండ్స్ మరియు శ్రీ మొబైల్ కేర్ ఆధ్వర్యంలో హన్మంతు, హరి కృష్ణ సమన్వయంతో ఘనంగా చలి వేంద్రం ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, పోచమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ మల్లయ్య ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఎండ తీవ్రతలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, ఉద్యోగస్తులు, యువత, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చలి వేంద్రం ద్వారా ప్రయాణికులు, కూలీలు, స్థానిక ప్రజలు తాగునీరు పొందుతూ ఉపశమనం పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News