Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:13 AM

పాపమాగడ్డలో సేవా కార్యక్రమం – చలి వేంద్రం అందుబాటులోకి

పాపమాగడ్డలో సేవా కార్యక్రమం – చలి వేంద్రం అందుబాటులోకి

పాపమాగడ్డలో సేవా కార్యక్రమం – చలి వేంద్రం అందుబాటులోకి
23-04-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామం (పాపమాగడ్డ) సమీపంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఎంఎస్‌డీ చిట్ ఫండ్స్ మరియు శ్రీ మొబైల్ కేర్ ఆధ్వర్యంలో హన్మంతు, హరి కృష్ణ సమన్వయంతో ఘనంగా చలి వేంద్రం ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, పోచమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ మల్లయ్య ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఎండ తీవ్రతలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, ఉద్యోగస్తులు, యువత, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చలి వేంద్రం ద్వారా ప్రయాణికులు, కూలీలు, స్థానిక ప్రజలు తాగునీరు పొందుతూ ఉపశమనం పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

పాపమాగడ్డలో సేవా కార్యక్రమం – చలి వేంద్రం అందుబాటులోకి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామం (పాపమాగడ్డ) సమీపంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఎంఎస్‌డీ చిట్ ఫండ్స్ మరియు శ్రీ మొబైల్ కేర్ ఆధ్వర్యంలో హన్మంతు, హరి కృష్ణ సమన్వయంతో ఘనంగా చలి వేంద్రం ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, పోచమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ మల్లయ్య ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఎండ తీవ్రతలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, ఉద్యోగస్తులు, యువత, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చలి వేంద్రం ద్వారా ప్రయాణికులు, కూలీలు, స్థానిక ప్రజలు తాగునీరు పొందుతూ ఉపశమనం పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News