PRINT TIME: February 26, 2026 04:56 AM
ఓటు హక్కు వినియోగించుకున్న హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్
ఓటు హక్కు వినియోగించుకున్న హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్
February 11, 2026 09:09 PM
21 Views
స్థానికం ప్రతినిధి :
Sangareddy & Manoor
Sthanikam joint District Staff Reporter krishna
మున్సిపల్ కేంద్రం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి వేల 116 మున్సిపాలిటీలు ఏడు 07 కార్పొరేషన్లకు ఎన్నికలు ప్రక్రియ జరుగుతున్న సమయంలో బుధవారం 11వ తారీకు ఓటు హక్కు వినియోగించుకున్న జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం అధ్యక్షుడు మంగళపెల్లి హుస్సేన్.భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును అందరికీ సమాన ఓటు హక్కును ఇవ్వడం జరిగింది హుస్సేన్ అన్నారు.కుల మత జాతి స్త్రీపురుష ధనిక భేద తేడా లేకుండా ఓటు హక్కు వినియోగించుకునే బాధ్యతను గుర్తుచేసే అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంగళపల్లి యాకయ్య. పెద్దగాని

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి