Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 06:30 AM

ఓటు హక్కు వినియోగించుకున్న హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్

ఓటు హక్కు వినియోగించుకున్న హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్

ఓటు హక్కు వినియోగించుకున్న హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్
February 11, 2026 09:09 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మున్సిపల్ కేంద్రం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి వేల 116 మున్సిపాలిటీలు ఏడు 07 కార్పొరేషన్లకు ఎన్నికలు ప్రక్రియ జరుగుతున్న సమయంలో బుధవారం 11వ తారీకు ఓటు హక్కు వినియోగించుకున్న జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం అధ్యక్షుడు మంగళపెల్లి హుస్సేన్.భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును అందరికీ సమాన ఓటు హక్కును ఇవ్వడం జరిగింది హుస్సేన్ అన్నారు.కుల మత జాతి స్త్రీపురుష ధనిక భేద తేడా లేకుండా ఓటు హక్కు వినియోగించుకునే బాధ్యతను గుర్తుచేసే అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంగళపల్లి యాకయ్య. పెద్దగాని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News