Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాలేశ్వరం పై హైకోర్టు తీర్పు… కాంగ్రెస్‌కు చెంపపెట్టు: చిరుమర్తి లింగయ్య ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 23, 2026 10:19 AM

ఓటు హక్కు వినియోగించుకున్న హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్

ఓటు హక్కు వినియోగించుకున్న హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్

ఓటు హక్కు వినియోగించుకున్న హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్
February 11, 2026 09:09 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మున్సిపల్ కేంద్రం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి వేల 116 మున్సిపాలిటీలు ఏడు 07 కార్పొరేషన్లకు ఎన్నికలు ప్రక్రియ జరుగుతున్న సమయంలో బుధవారం 11వ తారీకు ఓటు హక్కు వినియోగించుకున్న జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం అధ్యక్షుడు మంగళపెల్లి హుస్సేన్.భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును అందరికీ సమాన ఓటు హక్కును ఇవ్వడం జరిగింది హుస్సేన్ అన్నారు.కుల మత జాతి స్త్రీపురుష ధనిక భేద తేడా లేకుండా ఓటు హక్కు వినియోగించుకునే బాధ్యతను గుర్తుచేసే అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంగళపల్లి యాకయ్య. పెద్దగాని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News