Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 03:21 AM

ఓటు హక్కు వినియోగించుకున్న హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్

ఓటు హక్కు వినియోగించుకున్న హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్

ఓటు హక్కు వినియోగించుకున్న హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్
11-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మున్సిపల్ కేంద్రం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి వేల 116 మున్సిపాలిటీలు ఏడు 07 కార్పొరేషన్లకు ఎన్నికలు ప్రక్రియ జరుగుతున్న సమయంలో బుధవారం 11వ తారీకు ఓటు హక్కు వినియోగించుకున్న జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం అధ్యక్షుడు మంగళపెల్లి హుస్సేన్.భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును అందరికీ సమాన ఓటు హక్కును ఇవ్వడం జరిగింది హుస్సేన్ అన్నారు.కుల మత జాతి స్త్రీపురుష ధనిక భేద తేడా లేకుండా ఓటు హక్కు వినియోగించుకునే బాధ్యతను గుర్తుచేసే అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంగళపల్లి యాకయ్య. పెద్దగాని

Sthanikam

ఓటు హక్కు వినియోగించుకున్న హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్

Article Image

మున్సిపల్ కేంద్రం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి వేల 116 మున్సిపాలిటీలు ఏడు 07 కార్పొరేషన్లకు ఎన్నికలు ప్రక్రియ జరుగుతున్న సమయంలో బుధవారం 11వ తారీకు ఓటు హక్కు వినియోగించుకున్న జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం అధ్యక్షుడు మంగళపెల్లి హుస్సేన్.భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును అందరికీ సమాన ఓటు హక్కును ఇవ్వడం జరిగింది హుస్సేన్ అన్నారు.కుల మత జాతి స్త్రీపురుష ధనిక భేద తేడా లేకుండా ఓటు హక్కు వినియోగించుకునే బాధ్యతను గుర్తుచేసే అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంగళపల్లి యాకయ్య. పెద్దగాని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News