Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 07:00 AM

ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్

ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్

ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్
February 28, 2026 12:37 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని సోమందేపల్లి మండలం స్నేహలత నగర్‌లో రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా స్నేహలత నగర్‌కు చెందిన ఖాదర్ బాషా అకాల మరణం చెందడంతో కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయన పెన్షన్‌ను భార్య అమీనా బీకి బదిలీ చేసి మొదటి నెలలోనే పెన్షన్ అందజేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది.

ఈ కార్యక్రమంలో గ్రామ బూత్ కన్వీనర్ లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకుడు అంజన్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ మద్దిలేటి, కో-కన్వీనర్ రంగనాథం తదితర కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News