Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 07:06 AM

ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్

ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్

ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్
February 28, 2026 12:37 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని సోమందేపల్లి మండలం స్నేహలత నగర్‌లో రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా స్నేహలత నగర్‌కు చెందిన ఖాదర్ బాషా అకాల మరణం చెందడంతో కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయన పెన్షన్‌ను భార్య అమీనా బీకి బదిలీ చేసి మొదటి నెలలోనే పెన్షన్ అందజేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది.

ఈ కార్యక్రమంలో గ్రామ బూత్ కన్వీనర్ లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకుడు అంజన్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ మద్దిలేటి, కో-కన్వీనర్ రంగనాథం తదితర కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News