నూతన తహసీల్దార్ కు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ సోదరులు
నూతన తహసీల్దార్ కు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ సోదరులు
Sthanikam District Staff Reporter
భువనగిరి,మండల నూతన తహసీల్దార్ గా,పదవి బాధ్యత లు స్వీకరించిన జగన్ మోహన్ ప్రసాద్,ను కలిసి శాలువాతో సత్కరించి,స్వీట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపిన, మైనారిటీ జర్నలిస్ట్ ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు,ఎండీ ఇంతియాజ్ అహ్మద్,ప్రధాన కార్యదర్శి ఇస్తియాక్ అహ్మద్,ఈ సందర్బంగా వారు మాట్లా డుతూ,మృదు స్వభావి స్నేహ శీలి,రైతుల,మరియు, సామాన్య ప్రజల సమస్య లు తీర్చడం లొ దిట్ట,మంచి మనసు కలిగి,ఎల్లప్పుడూ ప్రభుత్వం అందించే పధకాలు పేద,ప్రజలకు అందాలనే తాపత్రయ పడే తహసీల్దార్ సేకూరి జగన్ అన్నారు. ఇటువంటి అదే విధంగా కార్యాల యానికి వచ్చే వారితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని అందరి మన్ననలు పొంది అన్ని కులాల వర్గాల వారికి మేలు చేకూర్చే తహసీల్దార్ గా జగన్ రావడం సంతోషకరమైన విషయమని అన్నారు.అలాగే విద్యార్థులకు సామాన్య,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది,కలగకుండా చూడాలని తహసీల్దార్ ను కోరారు.ఈ కార్యక్రమం లొ డిప్యూటీ తహసీల్దార్ కోట్ల కళ్యాణ్ సీనియర్ అసిస్టెంట్ లోకేందర్ రెడ్డి, పట్టణ మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ లు సైదా బలరాం,రెవిన్యూ సిబ్బంది పాండు,మహేష్ తదితరులు పాల్గొన్నారు..

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి