Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:35 AM

నూతన ఎంఆర్వో జగన్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నాయకులు

నూతన ఎంఆర్వో జగన్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నాయకులు

నూతన ఎంఆర్వో జగన్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నాయకులు
02-03-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన భువనగిరి మండల ఎంఆర్వో(MRO)గా జగన్ ని గెజిటెడ్ ఆఫీసర్స్ జిల్లా ప్రెసిడెంట్‌గా అభినందిస్తూ..శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎనగండ్ల సుధాకర్ ఆధ్వర్యంలో శుభాకాంక్షల కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉపప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహ మూర్తి,అరుణ్ అయ్యగారు హాజరై ఎంఆర్వో జగన్ ను ఆశీర్వదించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ...భువనగిరి మండల అభివృద్ధికి ఎంఆర్వో జగన్ కృషి చేయాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శక పరిపాలన అందించాలని కోరారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో పరిపాలనా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన ఎంఆర్వోకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన ఎంఆర్వో జగన్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నాయకులు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన భువనగిరి మండల ఎంఆర్వో(MRO)గా జగన్ ని గెజిటెడ్ ఆఫీసర్స్ జిల్లా ప్రెసిడెంట్‌గా అభినందిస్తూ..శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎనగండ్ల సుధాకర్ ఆధ్వర్యంలో శుభాకాంక్షల కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉపప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహ మూర్తి,అరుణ్ అయ్యగారు హాజరై ఎంఆర్వో జగన్ ను ఆశీర్వదించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ...భువనగిరి మండల అభివృద్ధికి ఎంఆర్వో జగన్ కృషి చేయాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శక పరిపాలన అందించాలని కోరారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో పరిపాలనా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన ఎంఆర్వోకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News