Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 03:11 AM

నిరుపేదల పట్ల సేవాభావంతో ముందుకు వస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్

నిరుపేదల పట్ల సేవాభావంతో ముందుకు వస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్

నిరుపేదల పట్ల సేవాభావంతో ముందుకు వస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్
18-03-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోమనూర్ మండలం బోరంచ గ్రామంలో మోమిడి జహీద బేగం కుటుంబానికి రంజాన్ పండుగ సందర్భంగా జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం అందించారు.పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నెలకు సరిపడా నిత్యవసర సరుకులు మరియు కొంత నగదు సహాయాన్ని అందజేశారు.ఈ సహాయ కార్యక్రమం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ సూచనల మేరకు నిర్వహించబడింది. గ్రామంలోని పేద కుటుంబాలకు తోడ్పాటు అందిస్తూ వారి జీవన విధానాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సిందోల్ సంగారెడ్డి, మొట్లకుంట నర్సింలు, అలాగే జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు అభి పవర్, చాకలి సత్యన్న, కొత్తకపు పాండురంగారెడ్డి, పుట్టి శివన్న, పాలడుగు రాములు, పాలడుగు పండరి, విఠల్, మొట్లకుంట లింగం, బదర్గం లింగం, బెయింట్ల మోహన్, జంగం రుద్రయ్య, దేవనూర్ మాణిక్యయ్య, చాకలి మహిపాల్, చాకలి భూమయ్య, ఎర్ర శ్రీశెలం, పేదనోళ్ల మల్లేష్, బొక్క ఇస్మాయిల్,డాంగే అయ్యము,చెట్టుకింది సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేదల పట్ల సేవాభావంతో ముందుకు వస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోమనూర్ మండలం బోరంచ గ్రామంలో మోమిడి జహీద బేగం కుటుంబానికి రంజాన్ పండుగ సందర్భంగా జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం అందించారు.పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నెలకు సరిపడా నిత్యవసర సరుకులు మరియు కొంత నగదు సహాయాన్ని అందజేశారు.ఈ సహాయ కార్యక్రమం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ సూచనల మేరకు నిర్వహించబడింది. గ్రామంలోని పేద కుటుంబాలకు తోడ్పాటు అందిస్తూ వారి జీవన విధానాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సిందోల్ సంగారెడ్డి, మొట్లకుంట నర్సింలు, అలాగే జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు అభి పవర్, చాకలి సత్యన్న, కొత్తకపు పాండురంగారెడ్డి, పుట్టి శివన్న, పాలడుగు రాములు, పాలడుగు పండరి, విఠల్, మొట్లకుంట లింగం, బదర్గం లింగం, బెయింట్ల మోహన్, జంగం రుద్రయ్య, దేవనూర్ మాణిక్యయ్య, చాకలి మహిపాల్, చాకలి భూమయ్య, ఎర్ర శ్రీశెలం, పేదనోళ్ల మల్లేష్, బొక్క ఇస్మాయిల్,డాంగే అయ్యము,చెట్టుకింది సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News