Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:15 PM

నీటి సమస్యల నివారణకు ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ ముందడుగు

నీటి సమస్యల నివారణకు ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ ముందడుగు

నీటి సమస్యల నివారణకు ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ ముందడుగు
April 16, 2026 03:47 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డ్ దాతాత్రి కాలనీలో వేసవి కాలంలో తలెత్తే తాగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ నూతన బోర్‌వెల్ తవ్వకాలను ప్రారంభించారు. కాలనీలో నీటి కొరతను తగ్గించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 5వ వార్డ్ సభ్యుడు మహేష్, 13వ వార్డ్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, లక్ష్మణ్ కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా హంగీరగా ఉపసర్పంచ్ భాస్కర్, మాజీ ఎంపీటీసీ రాజు, శ్రీనివాస్ గౌడ్ మరియు కాలనీ నివాసులు పాల్గొన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్న సమయంలో బోర్‌వెల్ తవ్వకం చేపట్టడం అభినందనీయమని స్థానికులు తెలిపారు. ఈ చర్యల ద్వారా కాలనీలో నీటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News