Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిజాయితీకి నిదర్శనం సెక్యూరిటీ సిబ్బంది మరిచిపోయిన మొబైల్‌ను భక్తునికి అప్పగింపు ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 16, 2026 06:31 PM

నీటి సమస్యల నివారణకు ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ ముందడుగు

నీటి సమస్యల నివారణకు ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ ముందడుగు

నీటి సమస్యల నివారణకు ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ ముందడుగు
April 16, 2026 03:47 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డ్ దాతాత్రి కాలనీలో వేసవి కాలంలో తలెత్తే తాగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ నూతన బోర్‌వెల్ తవ్వకాలను ప్రారంభించారు. కాలనీలో నీటి కొరతను తగ్గించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 5వ వార్డ్ సభ్యుడు మహేష్, 13వ వార్డ్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, లక్ష్మణ్ కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా హంగీరగా ఉపసర్పంచ్ భాస్కర్, మాజీ ఎంపీటీసీ రాజు, శ్రీనివాస్ గౌడ్ మరియు కాలనీ నివాసులు పాల్గొన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్న సమయంలో బోర్‌వెల్ తవ్వకం చేపట్టడం అభినందనీయమని స్థానికులు తెలిపారు. ఈ చర్యల ద్వారా కాలనీలో నీటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News