Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందాలి – కలెక్టర్ బి. చంద్రశేఖర్ బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 10:12 PM

నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించిన జీఎంఆర్ ఫౌండేషన్

నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించిన జీఎంఆర్ ఫౌండేషన్

నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించిన జీఎంఆర్ ఫౌండేషన్
April 21, 2026 08:33 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సిర్గాపూర్ మండలం గౌడ్గామ్ గ్రామానికి చెందిన గోసాయి గంగా బాయి నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ మరోసారి తన సేవా మనసును చాటుకుంది. ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు వారికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సహాయం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమకు ఇది ఎంతో ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, నిరుపేదలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈశప్ప బిరాదర్, మస్కురి సాయిలు, మచ్కురి తుకారం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News