Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:13 PM

నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించిన జీఎంఆర్ ఫౌండేషన్

నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించిన జీఎంఆర్ ఫౌండేషన్

నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించిన జీఎంఆర్ ఫౌండేషన్
April 21, 2026 08:33 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సిర్గాపూర్ మండలం గౌడ్గామ్ గ్రామానికి చెందిన గోసాయి గంగా బాయి నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ మరోసారి తన సేవా మనసును చాటుకుంది. ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు వారికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సహాయం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమకు ఇది ఎంతో ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, నిరుపేదలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈశప్ప బిరాదర్, మస్కురి సాయిలు, మచ్కురి తుకారం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News