Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:14 AM

నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించిన జీఎంఆర్ ఫౌండేషన్

నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించిన జీఎంఆర్ ఫౌండేషన్

నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించిన జీఎంఆర్ ఫౌండేషన్
21-04-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సిర్గాపూర్ మండలం గౌడ్గామ్ గ్రామానికి చెందిన గోసాయి గంగా బాయి నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ మరోసారి తన సేవా మనసును చాటుకుంది. ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు వారికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సహాయం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమకు ఇది ఎంతో ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, నిరుపేదలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈశప్ప బిరాదర్, మస్కురి సాయిలు, మచ్కురి తుకారం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించిన జీఎంఆర్ ఫౌండేషన్

Article Image

సిర్గాపూర్ మండలం గౌడ్గామ్ గ్రామానికి చెందిన గోసాయి గంగా బాయి నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ మరోసారి తన సేవా మనసును చాటుకుంది. ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు వారికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సహాయం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమకు ఇది ఎంతో ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, నిరుపేదలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈశప్ప బిరాదర్, మస్కురి సాయిలు, మచ్కురి తుకారం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News