Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:09 PM

న్యాయం చేయండి – కలెక్టర్‌ను ఆశ్రయించిన ఐకేపీ వివో

న్యాయం చేయండి – కలెక్టర్‌ను ఆశ్రయించిన ఐకేపీ వివో

న్యాయం చేయండి – కలెక్టర్‌ను ఆశ్రయించిన ఐకేపీ వివో
April 21, 2026 06:30 PM 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన ఐకేపీ వివో కొండ సాయిలు తనను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గత ఏడాది మే నెలలో అకారణంగా పదవి నుండి తొలగించారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. తనపై ఎలాంటి తప్పులు లేకపోయినా విచారణ లేకుండా తొలగించారని, గ్రామ సమైక్య సంఘ సమావేశం కూడా నిర్వహించలేదని తెలిపారు. ఈ విషయంలో అధికారులను ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేదని, గత ఏడాది నుంచి తిరుగుతున్నప్పటికీ తన సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల మద్దతు తనకు ఉందని పేర్కొంటూ పూర్తి స్థాయి విచారణ జరిపి తిరిగి వివోగా నియమించాలని జిల్లా కలెక్టర్‌ను సాయిలు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News