Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 03:19 AM

నర్సాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలు: కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు

నర్సాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలు: కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు

నర్సాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలు: కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు
16-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నర్సాపూర్ మున్సిపాలిటీలో ఈరోజు జరుగనున్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల నేపథ్యంలో నర్సాపూర్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టబడ్డాయి. ప్రజాస్వామ్య ప్రక్రియను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయబడినట్లు తెలియజేస్తున్నాము.ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు అమలు చేయబడతాయి. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న రహదారులు 200 మీటర్ల దూరంలోనే తాత్కాలికంగా బ్లాక్ చేయబడతాయి. ఎన్నికైన గౌరవ సభ్యులు మరియు డిపిఆర్ఓ ద్వారా అధికారిక అనుమతి పొందిన ప్రెస్ ప్రతినిధులకు మాత్రమే 200 మీటర్ల పరిధిలోకి ప్రవేశం కల్పించబడుతుంది.సాధారణ ప్రజలు అనవసరంగా ఆ ప్రాంతానికి రాకుండా, పోలీసు శాఖకు సహకరించవలసిందిగా నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి మనవి. ఈ చర్యలు ప్రజల భద్రత మరియు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు మాత్రమే చేపట్టబడుతున్నాయి.అలాగే కాగజ్ మద్దూర్ రూట్ వైపు వెళ్లే వాహనదారులు దయచేసి పోస్టాఫీస్ రూట్ ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగించగలరు. ట్రాఫిక్ మార్పులపై పోలీసులు ఇచ్చే సూచనలను గౌరవించి, సహకరించగలరు.నర్సాపూర్ పట్టణ ప్రజలందరూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములై, పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము.

Sthanikam

నర్సాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలు: కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు

Article Image

నర్సాపూర్ మున్సిపాలిటీలో ఈరోజు జరుగనున్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల నేపథ్యంలో నర్సాపూర్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టబడ్డాయి. ప్రజాస్వామ్య ప్రక్రియను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయబడినట్లు తెలియజేస్తున్నాము.ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు అమలు చేయబడతాయి. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న రహదారులు 200 మీటర్ల దూరంలోనే తాత్కాలికంగా బ్లాక్ చేయబడతాయి. ఎన్నికైన గౌరవ సభ్యులు మరియు డిపిఆర్ఓ ద్వారా అధికారిక అనుమతి పొందిన ప్రెస్ ప్రతినిధులకు మాత్రమే 200 మీటర్ల పరిధిలోకి ప్రవేశం కల్పించబడుతుంది.సాధారణ ప్రజలు అనవసరంగా ఆ ప్రాంతానికి రాకుండా, పోలీసు శాఖకు సహకరించవలసిందిగా నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి మనవి. ఈ చర్యలు ప్రజల భద్రత మరియు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు మాత్రమే చేపట్టబడుతున్నాయి.అలాగే కాగజ్ మద్దూర్ రూట్ వైపు వెళ్లే వాహనదారులు దయచేసి పోస్టాఫీస్ రూట్ ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగించగలరు. ట్రాఫిక్ మార్పులపై పోలీసులు ఇచ్చే సూచనలను గౌరవించి, సహకరించగలరు.నర్సాపూర్ పట్టణ ప్రజలందరూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములై, పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News