Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:45 PM

నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర సందర్శన

నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర సందర్శన

నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర సందర్శన
27-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధనలకు ప్రత్యక్ష పరిచయం

నల్గొండ, నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు ఫీల్డ్ విజిట్‌లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించారు. విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఫిజిక్స్‌లో జరుగుతున్న శాస్త్రీయ పరిశోధనలను విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు.

పరిశోధనా ప్రయోగశాలలను డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో సందర్శించి, ఆధునిక పరికరాల వినియోగం, పరిశోధన విధానాలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ భౌతిక శాస్త్రాన్ని పరిశీలనాత్మక దృక్కోణంలో అధ్యయనం చేస్తే లోతైన జ్ఞానం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉన్నత విద్య, పరిశోధనల ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు.

అనంతరం విశ్వవిద్యాలయంలోని విస్తృత గ్రంథాలయాన్ని సందర్శించిన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇదే విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భౌతిక శాస్త్ర విభాగాధిపతి ఎం. శ్రీనివాస్ రెడ్డి, ఉపన్యాసకులు వెంకట్ రెడ్డి, డాక్టర్ వి. వెంకటేశం, మన్నెం వెంకటయ్య, శశికళ పాల్గొన్నారు.

Sthanikam

నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర సందర్శన

Article Image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధనలకు ప్రత్యక్ష పరిచయం

నల్గొండ, నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు ఫీల్డ్ విజిట్‌లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించారు. విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఫిజిక్స్‌లో జరుగుతున్న శాస్త్రీయ పరిశోధనలను విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు.

పరిశోధనా ప్రయోగశాలలను డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో సందర్శించి, ఆధునిక పరికరాల వినియోగం, పరిశోధన విధానాలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ భౌతిక శాస్త్రాన్ని పరిశీలనాత్మక దృక్కోణంలో అధ్యయనం చేస్తే లోతైన జ్ఞానం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉన్నత విద్య, పరిశోధనల ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు.

అనంతరం విశ్వవిద్యాలయంలోని విస్తృత గ్రంథాలయాన్ని సందర్శించిన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇదే విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భౌతిక శాస్త్ర విభాగాధిపతి ఎం. శ్రీనివాస్ రెడ్డి, ఉపన్యాసకులు వెంకట్ రెడ్డి, డాక్టర్ వి. వెంకటేశం, మన్నెం వెంకటయ్య, శశికళ పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News