Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:30 AM

ముస్లిం భాయ్ బహేన్ కే లియే సీఎం రేవంత్ రెడ్డి క తోఫా తయ్యార్ హై

ముస్లిం భాయ్ బహేన్ కే లియే సీఎం రేవంత్ రెడ్డి క తోఫా తయ్యార్ హై

ముస్లిం భాయ్ బహేన్ కే లియే సీఎం రేవంత్ రెడ్డి క తోఫా తయ్యార్ హై
01-03-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

పవిత్ర,రంజాన్ మాసం నడుస్తున్న,సందర్బంగ రాష్ట్రంలోని,ముస్లిం మైనారిటీ లకు,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ క తోఫా పంపించారని యాదాద్రి భువనగిరి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని జయమ్మ తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడ ముస్లిం మైనారిటీ లకు పవిత్ర,రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకొని,సంతోషంగా

రంజాన్ పండుగను జరుపుకో వాలనే ఉద్దేశంతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ తోఫా పంపించారని అన్నారు. ఇందులో కుర్తా పైజమా సారి ఒక సూట్ ఉంటుందని అన్నారు.అదే విధంగా,ఇఫ్తార్ పార్టీ నిర్వహించడానికి తేదీని ప్రకటిస్తామని తెలిపారు అలాగే భువనగిరి నియోజక వర్గానికి మూడు లక్షలు,ఆలేరు నియోజకవర్గానికి రెండు లక్షలు రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలో మీటింగ్ ఏర్పాటు చేసి రంజాన్ తోఫాలను మసీద్ కమిటీ అధ్యక్షులకు అందజేస్తా మని,మసీద్ కమిటీ వారు,తమ వార్డుల్లో ఉన్న నిరుపేదలకు అందించాలని సూచించారు.అందరు సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఇతర వివరాలకు జూనియర్ అసిస్టెంట్ మజీద్ ను సంప్రదించాలని కోరారు.

Sthanikam

ముస్లిం భాయ్ బహేన్ కే లియే సీఎం రేవంత్ రెడ్డి క తోఫా తయ్యార్ హై

Article Image

పవిత్ర,రంజాన్ మాసం నడుస్తున్న,సందర్బంగ రాష్ట్రంలోని,ముస్లిం మైనారిటీ లకు,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ క తోఫా పంపించారని యాదాద్రి భువనగిరి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని జయమ్మ తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడ ముస్లిం మైనారిటీ లకు పవిత్ర,రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకొని,సంతోషంగా

రంజాన్ పండుగను జరుపుకో వాలనే ఉద్దేశంతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ తోఫా పంపించారని అన్నారు. ఇందులో కుర్తా పైజమా సారి ఒక సూట్ ఉంటుందని అన్నారు.అదే విధంగా,ఇఫ్తార్ పార్టీ నిర్వహించడానికి తేదీని ప్రకటిస్తామని తెలిపారు అలాగే భువనగిరి నియోజక వర్గానికి మూడు లక్షలు,ఆలేరు నియోజకవర్గానికి రెండు లక్షలు రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలో మీటింగ్ ఏర్పాటు చేసి రంజాన్ తోఫాలను మసీద్ కమిటీ అధ్యక్షులకు అందజేస్తా మని,మసీద్ కమిటీ వారు,తమ వార్డుల్లో ఉన్న నిరుపేదలకు అందించాలని సూచించారు.అందరు సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఇతర వివరాలకు జూనియర్ అసిస్టెంట్ మజీద్ ను సంప్రదించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News