Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 01:21 PM

ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు

ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు

ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు
March 01, 2026 09:58 PM 151 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించిన గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్

భువనగిరి మండల పరిదిలోని తాజ్పూర్ గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీం సోదరులు తాజ్పూర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ ముస్లీం మైనారిటీ సోదరి సోదరమనులకు రమజాన్ ఉపవాసాల మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంజాన్ పండుగ అంటే 30 రోజులపాటు ఉపవాసాలతో అల్లా దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఎంతో పవిత్రతో ఉపవాసాలు ఉండడం జరుగుతుంది అని తెలిపారు. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాజీ శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లీం మైనారిటీ సబ్యులకు ప్రభుత్వం ద్వారా రంజాన్ కిట్లు పంపిణీ చేయడం జరిగేది ముస్లీం సోదరులకు కూడా ఎంతో ఆనంద పడేవాల్లు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇవేమీ లేవని పొద్దున లేస్తే ఏ ఇల్లు కుల్చేదమ ఏ అపార్ట్మెంట్ కుల్చేధమ అనే కాలయాపన చేస్తూ... వైఫల్యం చేదిందని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తాజ్పుర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జనగాం పాండు,కార్యదర్శి ఓంప్రకాష్ గౌడ్,మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేష్,ఎస్.కే.అహ్మెద్,యాకూబ్,గ్రామ పాలకవర్గం,గ్రామ యూత్ సభ్యులు,ముస్లీం మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News