Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 01:18 AM

ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు

ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు

ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు
March 01, 2026 09:58 PM 141 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించిన గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్

భువనగిరి మండల పరిదిలోని తాజ్పూర్ గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీం సోదరులు తాజ్పూర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ ముస్లీం మైనారిటీ సోదరి సోదరమనులకు రమజాన్ ఉపవాసాల మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంజాన్ పండుగ అంటే 30 రోజులపాటు ఉపవాసాలతో అల్లా దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఎంతో పవిత్రతో ఉపవాసాలు ఉండడం జరుగుతుంది అని తెలిపారు. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాజీ శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లీం మైనారిటీ సబ్యులకు ప్రభుత్వం ద్వారా రంజాన్ కిట్లు పంపిణీ చేయడం జరిగేది ముస్లీం సోదరులకు కూడా ఎంతో ఆనంద పడేవాల్లు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇవేమీ లేవని పొద్దున లేస్తే ఏ ఇల్లు కుల్చేదమ ఏ అపార్ట్మెంట్ కుల్చేధమ అనే కాలయాపన చేస్తూ... వైఫల్యం చేదిందని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తాజ్పుర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జనగాం పాండు,కార్యదర్శి ఓంప్రకాష్ గౌడ్,మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేష్,ఎస్.కే.అహ్మెద్,యాకూబ్,గ్రామ పాలకవర్గం,గ్రామ యూత్ సభ్యులు,ముస్లీం మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News