Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:33 PM

మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజ కార్యక్రమం

మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజ కార్యక్రమం

మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్  స్కూల్ భూమి పూజ కార్యక్రమం
28-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

ముఖ్య అతిధులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నా రాయణపురం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఆదివారం 1 మార్చ్ 2026న ఉదయం 11 గంటలకు మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూలు భూమి పూజ కార్యక్రమం చేయనున్నారు కావున నారాయణపురం మండలం ప్రజలు మాజీ సర్పంచులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా సర్పంచులు వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నారాయణపురం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరెంటోతు శ్రీను నాయక్ తెలియజేశారు

Sthanikam

మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజ కార్యక్రమం

Article Image

ముఖ్య అతిధులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నా రాయణపురం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఆదివారం 1 మార్చ్ 2026న ఉదయం 11 గంటలకు మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూలు భూమి పూజ కార్యక్రమం చేయనున్నారు కావున నారాయణపురం మండలం ప్రజలు మాజీ సర్పంచులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా సర్పంచులు వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నారాయణపురం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరెంటోతు శ్రీను నాయక్ తెలియజేశారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News