Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 02, 2026 07:19 AM

మునుగోడు నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాల శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

మునుగోడు నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాల శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

మునుగోడు నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాల శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
March 02, 2026 05:39 AM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి మంజూరు కాబడిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాల నిర్మాణం కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ స్కూల్ భవనానికి సుమారుగా 200 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది . దీనికి సహకరించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా మునుగోడు నియోజకవర్గం విద్య వైద్యం తాగునీరు సాగునీరు అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆర్ డి ఓ చండూరు మునుగోడు నియోజకవర్గ తహసిల్దార్ మరియు ఎంపీడీవోలు, మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ వైస్ చైర్మన్లు నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచులు ఉపసర్పంచ్లు మాజీ ప్రజాప్రతినిధులు నియోజకవర్గ ప్రజలు హాజరు కావడం జరిగింది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News