Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 07:10 AM

మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మాజీ సర్పంచ్

మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మాజీ సర్పంచ్

మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మాజీ సర్పంచ్
February 28, 2026 08:01 AM 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

దోనూరి జైపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చి మిర్యాల గ్రామం లో సుర్వి శంకరయ్య అకాల మరణం చెందారు ఆ కుటుంబాన్ని మాజీ సర్పంచ్ డోర్నూర్ జైపాల్ రెడ్డి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మరియు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చిమిర్యాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News