Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 28, 2026 09:47 AM

మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మాజీ సర్పంచ్

మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మాజీ సర్పంచ్

మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మాజీ సర్పంచ్
February 28, 2026 08:01 AM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

దోనూరి జైపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చి మిర్యాల గ్రామం లో సుర్వి శంకరయ్య అకాల మరణం చెందారు ఆ కుటుంబాన్ని మాజీ సర్పంచ్ డోర్నూర్ జైపాల్ రెడ్డి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మరియు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చిమిర్యాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News