PRINT TIME: February 28, 2026 09:47 AM
మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మాజీ సర్పంచ్
మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మాజీ సర్పంచ్
February 28, 2026 08:01 AM
13 Views
స్థానికం ప్రతినిధి :
నారాయణపూర్ mandal
Kathula narsimha
దోనూరి జైపాల్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చి మిర్యాల గ్రామం లో సుర్వి శంకరయ్య అకాల మరణం చెందారు ఆ కుటుంబాన్ని మాజీ సర్పంచ్ డోర్నూర్ జైపాల్ రెడ్డి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మరియు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చిమిర్యాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి