Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 28, 2026 06:00 PM

మంత్రి సవిత చేతుల మీదుగా 11 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

మంత్రి సవిత చేతుల మీదుగా 11 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

మంత్రి సవిత చేతుల మీదుగా 11 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
February 28, 2026 04:00 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, పరిగి మండలం, కొడిగేనాహళ్లి గ్రామంలో పరిగి మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 6,88,868 విలువైన చెక్కులను మంత్రి సవిత పంపిణీ చేశారు.

మంత్రి సవిత మాట్లాడుతూ, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అవసరమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


లబ్ధిదారుల వివరాలు:



  1. పరిగి శ్రీధర్ – ₹27,114
  2. మోద ఆదెమ్మ – ₹92,358
  3. బిందు నగర్ మదన్ యాదవ్ – ₹42,449
  4. విద్యానగర్ విజయలక్ష్మి – ₹1,00,000
  5. దామోదర్ నగర్ అనితమ్మ – ₹20,541
  6. పరిగి లోహిత్ – ₹40,000
  7. ఎర్రగుంట ప్రమీల – ₹20,000
  8. ఎర్రగుంట లక్ష్మమ్మ – ₹18,084
  9. బీరేపల్లి గంగమ్మ – ₹30,028
  10. గొల్లపల్లి హుస్సేన్ సాబ్ – ₹71,152
  11. మోదా జ్యోత్స్నమ్మ – ₹2,27,142

ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.





మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News