Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:00 AM

మంత్రి సవిత చేతుల మీదుగా 11 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

మంత్రి సవిత చేతుల మీదుగా 11 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

మంత్రి సవిత చేతుల మీదుగా 11 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
28-02-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, పరిగి మండలం, కొడిగేనాహళ్లి గ్రామంలో పరిగి మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 6,88,868 విలువైన చెక్కులను మంత్రి సవిత పంపిణీ చేశారు.

మంత్రి సవిత మాట్లాడుతూ, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అవసరమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


లబ్ధిదారుల వివరాలు:



  1. పరిగి శ్రీధర్ – ₹27,114
  2. మోద ఆదెమ్మ – ₹92,358
  3. బిందు నగర్ మదన్ యాదవ్ – ₹42,449
  4. విద్యానగర్ విజయలక్ష్మి – ₹1,00,000
  5. దామోదర్ నగర్ అనితమ్మ – ₹20,541
  6. పరిగి లోహిత్ – ₹40,000
  7. ఎర్రగుంట ప్రమీల – ₹20,000
  8. ఎర్రగుంట లక్ష్మమ్మ – ₹18,084
  9. బీరేపల్లి గంగమ్మ – ₹30,028
  10. గొల్లపల్లి హుస్సేన్ సాబ్ – ₹71,152
  11. మోదా జ్యోత్స్నమ్మ – ₹2,27,142

ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.





Sthanikam

మంత్రి సవిత చేతుల మీదుగా 11 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, పరిగి మండలం, కొడిగేనాహళ్లి గ్రామంలో పరిగి మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 6,88,868 విలువైన చెక్కులను మంత్రి సవిత పంపిణీ చేశారు.

మంత్రి సవిత మాట్లాడుతూ, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అవసరమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


లబ్ధిదారుల వివరాలు:



  1. పరిగి శ్రీధర్ – ₹27,114
  2. మోద ఆదెమ్మ – ₹92,358
  3. బిందు నగర్ మదన్ యాదవ్ – ₹42,449
  4. విద్యానగర్ విజయలక్ష్మి – ₹1,00,000
  5. దామోదర్ నగర్ అనితమ్మ – ₹20,541
  6. పరిగి లోహిత్ – ₹40,000
  7. ఎర్రగుంట ప్రమీల – ₹20,000
  8. ఎర్రగుంట లక్ష్మమ్మ – ₹18,084
  9. బీరేపల్లి గంగమ్మ – ₹30,028
  10. గొల్లపల్లి హుస్సేన్ సాబ్ – ₹71,152
  11. మోదా జ్యోత్స్నమ్మ – ₹2,27,142

ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.





మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News