Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 04:07 AM

మంత్రి దామోదర్ రాజానర్సింహాను కలిసిన:ఎంపీ,ఖేఢ్ మున్సిపల్ చైర్మన్

మంత్రి దామోదర్ రాజానర్సింహాను కలిసిన:ఎంపీ,ఖేఢ్ మున్సిపల్ చైర్మన్

మంత్రి దామోదర్ రాజానర్సింహాను కలిసిన:ఎంపీ,ఖేఢ్ మున్సిపల్ చైర్మన్
04-03-2026 167 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్ నగరంలో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహాను నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన నాగేష్ కూమార్ షేట్కార్,జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన ప్రాధాన్య పనులు, మౌలిక వసతుల విస్తరణ, ఆరోగ్య సేవల మెరుగుదల వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా మున్సిపల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రి ను కోరారు. పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు, తాగునీటి సరఫరా, రహదారులు, పారిశుద్ధ్య వసతులు కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు.మంత్రి ప్రతిపాదనలను శ్రద్ధగా విని, అభివృద్ధి పనులకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.ఈ సమావేశం సానుకూల వాతావరణంలో జరిగి, నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధికి మరింత ఊతమివ్వనుందని ఆశాభావం వ్యక్తమైంది.

Sthanikam

మంత్రి దామోదర్ రాజానర్సింహాను కలిసిన:ఎంపీ,ఖేఢ్ మున్సిపల్ చైర్మన్

Article Image

హైదరాబాద్ నగరంలో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహాను నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన నాగేష్ కూమార్ షేట్కార్,జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన ప్రాధాన్య పనులు, మౌలిక వసతుల విస్తరణ, ఆరోగ్య సేవల మెరుగుదల వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా మున్సిపల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రి ను కోరారు. పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు, తాగునీటి సరఫరా, రహదారులు, పారిశుద్ధ్య వసతులు కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు.మంత్రి ప్రతిపాదనలను శ్రద్ధగా విని, అభివృద్ధి పనులకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.ఈ సమావేశం సానుకూల వాతావరణంలో జరిగి, నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధికి మరింత ఊతమివ్వనుందని ఆశాభావం వ్యక్తమైంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News