Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తమ్ముడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన అక్క సువర్ణ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 10:50 AM

కౌంటింగ్ హాలుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలకు నో ఎంట్రీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

కౌంటింగ్ హాలుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలకు నో ఎంట్రీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

కౌంటింగ్ హాలుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలకు నో ఎంట్రీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కలెక్టర్
11-02-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేశారు. కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్లు ఎవరూ ఈ నిబంధనలను ఉల్లంఘించరాదని ఆదేశించారు.భద్రతా తనిఖీలు పూర్తయ్యాక మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎన్నికల చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, వివాదరహితంగా సాగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, సిబ్బంది పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.

Sthanikam

కౌంటింగ్ హాలుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలకు నో ఎంట్రీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

Article Image

భువనగిరి,: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేశారు. కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్లు ఎవరూ ఈ నిబంధనలను ఉల్లంఘించరాదని ఆదేశించారు.భద్రతా తనిఖీలు పూర్తయ్యాక మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎన్నికల చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, వివాదరహితంగా సాగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, సిబ్బంది పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News