Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమ పుస్తకాల విక్రయాలు: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు ఫిర్యాదు ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 18, 2026 12:47 PM

కోదాడ అభివృద్ధికి పద్మావతి జీవితం అంకితం.

కోదాడ అభివృద్ధికి పద్మావతి జీవితం అంకితం.

కోదాడ అభివృద్ధికి పద్మావతి జీవితం అంకితం.
June 18, 2026 10:37 AM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

రాజకీయంగా మరిన్ని పదవులు అధిరోహించాలి.


నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తీర్చడంలో ఆమెకు లేరు సాటి


కోదాడ మండలాన్ని ప్రగతి పథంలో అభివృద్ధి చెందుతుంది : వరప్రసాద్ రెడ్డి


కోదాడ నియోజకవర్గాల అభివృద్ధికి స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి జీవితం అంకితం అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, సర్పంచి మందుల నాగయ్యలు అన్నారు. మండల పరిధిలోని గుడిబండ గ్రామంలోని తుమాటి వరప్రసాద్ రెడ్డి నివాసంలో స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కట్ చేసి జన్మదిన వేడుకలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కోదాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కృషి పట్టుదల ఎనలేనిదని కొనియాడారు. రాబోయే రోజులలో మరెన్నో మంచి పదవులు ఆశించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తీర్చడంలో ఆమెకు లేరు సాటి అని కొనియాడారు. కోదాడ మండలాన్ని ప్రగతి పథంలో అభివృద్ధి చెందుతుంది అంటే ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈర్ల నరసింహారెడ్డి, కుక్కడకు సైదులు, వంశీ, సోమపంగు శ్రీను, పులి పున్నయ్య, కరుణాకర్, గాంధీ, పులి బాబు, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News