Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు ఫలించలేదు బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 09:47 PM

కంగ్టిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

కంగ్టిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

కంగ్టిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
April 21, 2026 08:02 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను స్మరించారు.అంబేద్కర్ దేశానికి గర్వకారణమని, ఆయన అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని నాయకులు పేర్కొన్నారు. విద్యావంతులై, సంఘటితమై హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి అపారమని, రాజ్యాంగం ద్వారా అందించిన హక్కులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.అంబేద్కర్ దేశానికి గర్వకారణమని, ఆయన అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని నాయకులు పేర్కొన్నారు. విద్యావంతులై, సంఘటితమై హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి అపారమని, రాజ్యాంగం ద్వారా అందించిన హక్కులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.అంబేద్కర్ దేశానికి గర్వకారణమని, ఆయన అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని నాయకులు పేర్కొన్నారు. విద్యావంతులై, సంఘటితమై హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి అపారమని, రాజ్యాంగం ద్వారా అందించిన హక్కులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, మేధావులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News