సిరికొండ మండలం కొండాపూర్ లో 80 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కౌండిన్య గౌడ్స్ యూత్ అధ్యక్షులు అన్నారం కిషోర్ గౌడ్ సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగం పంచుకోవాలని, శక్తివంతమైన భారత నిర్మాణం యువతతోనే సాధ్యమని అన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ కౌండిన్య యూత్ సభ్యులు, ఉప సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
PRINT TIME: August 15, 2026 12:35 PM
కొండాపూర్ లో జెండా ఆవిష్కరించిన కౌండిన్య యూత్...
కొండాపూర్ లో జెండా ఆవిష్కరించిన కౌండిన్య యూత్...
15-08-2026
6 Views
స్థానికం ప్రతినిధి :
Sirikonda
Reporter shekar
సిరికొండ మండలం కొండాపూర్ లో 80 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కౌండిన్య గౌడ్స్ యూత్ అధ్యక్షులు అన్నారం కిషోర్ గౌడ్ సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగం పంచుకోవాలని, శక్తివంతమైన భారత నిర్మాణం యువతతోనే సాధ్యమని అన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ కౌండిన్య యూత్ సభ్యులు, ఉప సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి