Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ వేళ సీపీఎం నేత ముందస్తు అరెస్ట్ పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 12:37 PM

ఇద్రపాలనగర్‌లో విషాదం.. స్కూల్ బస్సు కింద పడి 18 నెలల చిన్నారి మృతి

ఇద్రపాలనగర్‌లో విషాదం.. స్కూల్ బస్సు కింద పడి 18 నెలల చిన్నారి మృతి

ఇద్రపాలనగర్‌లో విషాదం.. స్కూల్ బస్సు కింద పడి 18 నెలల చిన్నారి మృతి
15-08-2026 198 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: రామన్నపేట మండలంలోని ఇద్రపాలనగర్ గ్రామంలో శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. నాగార్జున స్కూల్‌కు చెందిన స్కూల్ బస్సు TS30T5502 ఢీకొనడంతో 18 నెలల చిన్నారి అభిజ్ఞతార అక్కడికక్కడే మృతిచెందింది.

గ్రామానికి చెందిన వీర్లపల్లి మురళి–ఎల్లేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, మృతురాలు చిన్న కుమార్తెగా కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

స్కూల్ బస్సు కదులుతున్న సమయంలో చిన్నారి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు, ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది.

Sthanikam

ఇద్రపాలనగర్‌లో విషాదం.. స్కూల్ బస్సు కింద పడి 18 నెలల చిన్నారి మృతి

Article Image

: రామన్నపేట మండలంలోని ఇద్రపాలనగర్ గ్రామంలో శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. నాగార్జున స్కూల్‌కు చెందిన స్కూల్ బస్సు TS30T5502 ఢీకొనడంతో 18 నెలల చిన్నారి అభిజ్ఞతార అక్కడికక్కడే మృతిచెందింది.

గ్రామానికి చెందిన వీర్లపల్లి మురళి–ఎల్లేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, మృతురాలు చిన్న కుమార్తెగా కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

స్కూల్ బస్సు కదులుతున్న సమయంలో చిన్నారి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు, ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News