Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల స్థాయిలో ప్రజావాణి.. 17 నుంచి ప్రారంభం మద్యం తాగొద్దన్నందుకు యువతిపై కత్తితో దాడి.. దారుణ హత్య పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 14, 2026 04:35 PM

మండల స్థాయిలో ప్రజావాణి.. 17 నుంచి ప్రారంభం

మండల స్థాయిలో ప్రజావాణి.. 17 నుంచి ప్రారంభం

మండల స్థాయిలో ప్రజావాణి.. 17 నుంచి ప్రారంభం
14-08-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఎంపీడీవో కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ.


చిట్యాల: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు చిట్యాల పురపాలక సంఘం కమిషనర్ తెలిపారు. మండల ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు, వినతిపత్రాలను ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించి పరిష్కారం పొందాలని అధికారులు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా మండల స్థాయిలోనే ప్రజావాణి నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.


Sthanikam

మండల స్థాయిలో ప్రజావాణి.. 17 నుంచి ప్రారంభం

Article Image

ఎంపీడీవో కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ.


చిట్యాల: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు చిట్యాల పురపాలక సంఘం కమిషనర్ తెలిపారు. మండల ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు, వినతిపత్రాలను ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించి పరిష్కారం పొందాలని అధికారులు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా మండల స్థాయిలోనే ప్రజావాణి నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News