Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 14, 2026 04:43 PM

ట్రెండ్ మారింది గురూ..! మగాళ్లకూ వచ్చేశాయ్.. మంచి రోజులు!

ట్రెండ్ మారింది గురూ..! మగాళ్లకూ వచ్చేశాయ్.. మంచి రోజులు!

ట్రెండ్ మారింది గురూ..!  మగాళ్లకూ వచ్చేశాయ్.. మంచి రోజులు!
14-08-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సూర్యాపేట: మహిళలను గౌరవించాలని సూచించే బోర్డులు ఇంతకాలం బస్టాండ్లలో కనిపించేవి. అయితే సూర్యాపేట కొత్త బస్టాండ్‌లో ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఓ సరికొత్త బోర్డు ఇప్పుడు ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది.

“పురుషులను గౌరవించడం మన సంప్రదాయం”

“పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టండి” అంటూ ఏర్పాటు చేసిన ఈ బోర్డు చూసి ప్రయాణికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మహిళలకు ప్రత్యేక గౌరవం, సౌకర్యాలపై సందేశాలు కనిపించే రోజుల్లో.. పురుషుల కోసం కూడా ఇలాంటి సందేశం దర్శనమివ్వడం ఆసక్తికరంగా మారింది.

బస్టాండ్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!

బోర్డును చూసిన పలువురు ప్రయాణికులు “ట్రెండ్ మారింది గురూ.. మగాళ్లకూ మంచి రోజులొచ్చాయ్!” అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ బోర్డు సూర్యాపేట కొత్త బస్టాండ్‌లో ప్రయాణికులను ఆకట్టుకుంటూ.. సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీస్తోంది.

మీ అభిప్రాయం ఏంటి..?

పురుషులకు కూడా ప్రత్యేక గౌరవం, సీట్ల కేటాయింపు అవసరమేనా...?

Sthanikam

ట్రెండ్ మారింది గురూ..! మగాళ్లకూ వచ్చేశాయ్.. మంచి రోజులు!

Article Image

సూర్యాపేట: మహిళలను గౌరవించాలని సూచించే బోర్డులు ఇంతకాలం బస్టాండ్లలో కనిపించేవి. అయితే సూర్యాపేట కొత్త బస్టాండ్‌లో ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఓ సరికొత్త బోర్డు ఇప్పుడు ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది.

“పురుషులను గౌరవించడం మన సంప్రదాయం”

“పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టండి” అంటూ ఏర్పాటు చేసిన ఈ బోర్డు చూసి ప్రయాణికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మహిళలకు ప్రత్యేక గౌరవం, సౌకర్యాలపై సందేశాలు కనిపించే రోజుల్లో.. పురుషుల కోసం కూడా ఇలాంటి సందేశం దర్శనమివ్వడం ఆసక్తికరంగా మారింది.

బస్టాండ్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!

బోర్డును చూసిన పలువురు ప్రయాణికులు “ట్రెండ్ మారింది గురూ.. మగాళ్లకూ మంచి రోజులొచ్చాయ్!” అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ బోర్డు సూర్యాపేట కొత్త బస్టాండ్‌లో ప్రయాణికులను ఆకట్టుకుంటూ.. సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీస్తోంది.

మీ అభిప్రాయం ఏంటి..?

పురుషులకు కూడా ప్రత్యేక గౌరవం, సీట్ల కేటాయింపు అవసరమేనా...?

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News