Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 14, 2026 05:57 PM

స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి

స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి

స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి
14-08-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి ఎస్ఎఫ్ఐ వినతి

మోడల్ స్కూల్‌ నుంచి హైవే వరకు సీసీ రోడ్డు నిర్మించాలి

రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.10,814 కోట్ల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యార్థుల పలు సమస్యలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఫీజు బకాయిలు రాకపోవడంతో కొన్ని స్వచ్ఛంద కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపివేస్తూ వేధిస్తున్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమస్యను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు.​అదేవిధంగా చౌటుప్పల్ మోడల్ స్కూల్ నుంచి ప్రధాన హైవే వరకు ఉన్న మట్టి రోడ్డు వల్ల వర్షాకాలంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అక్కడ సీసీ రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుర్వి అరవింద్, సాత్విక్, శ్రీశాంత్, అజయ్, శివమణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి

Article Image

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి ఎస్ఎఫ్ఐ వినతి

మోడల్ స్కూల్‌ నుంచి హైవే వరకు సీసీ రోడ్డు నిర్మించాలి

రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.10,814 కోట్ల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యార్థుల పలు సమస్యలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఫీజు బకాయిలు రాకపోవడంతో కొన్ని స్వచ్ఛంద కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపివేస్తూ వేధిస్తున్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమస్యను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు.​అదేవిధంగా చౌటుప్పల్ మోడల్ స్కూల్ నుంచి ప్రధాన హైవే వరకు ఉన్న మట్టి రోడ్డు వల్ల వర్షాకాలంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అక్కడ సీసీ రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుర్వి అరవింద్, సాత్విక్, శ్రీశాంత్, అజయ్, శివమణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News