Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంకిరెడ్డిగూడెంలో డంపింగ్ యార్డ్‌ నిర్మించవద్దు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 14, 2026 07:00 PM

భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి: డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు శానగొండ రాము.

భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి: డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు శానగొండ రాము.

భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి: డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు శానగొండ రాము.
14-08-2026 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యువత మద్యం, గంజాయి, డ్రగ్స్‌ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు శానగొండ రాము పిలుపునిచ్చారు. కొమ్మాయిగూడెం గ్రామంలో నిర్వహించిన డీవైఎఫ్‌ఐ సమావేశంలో ఆయన మాట్లాడారు.

నేటి సమాజంలో మద్యం, గంజాయి, డ్రగ్స్‌ వంటి వ్యసనాలు యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, ఉపాధి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, సామాజిక సేవల వైపు అడుగులు వేయాలని సూచించారు.

యువత ఎదుర్కొంటున్న ఉపాధి, విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి తదితర సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు క్రీడా మైదానాలు, యువజన కేంద్రాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.

యువతే దేశ భవిష్యత్తు

యువతే దేశ భవిష్యత్తు అని, సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని శానగొండ రాము అన్నారు. యువజన సమస్యల పరిష్కారం కోసం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేపడతామని తెలిపారు.

Sthanikam

భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి: డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు శానగొండ రాము.

Article Image

యువత మద్యం, గంజాయి, డ్రగ్స్‌ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు శానగొండ రాము పిలుపునిచ్చారు. కొమ్మాయిగూడెం గ్రామంలో నిర్వహించిన డీవైఎఫ్‌ఐ సమావేశంలో ఆయన మాట్లాడారు.

నేటి సమాజంలో మద్యం, గంజాయి, డ్రగ్స్‌ వంటి వ్యసనాలు యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, ఉపాధి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, సామాజిక సేవల వైపు అడుగులు వేయాలని సూచించారు.

యువత ఎదుర్కొంటున్న ఉపాధి, విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి తదితర సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు క్రీడా మైదానాలు, యువజన కేంద్రాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.

యువతే దేశ భవిష్యత్తు

యువతే దేశ భవిష్యత్తు అని, సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని శానగొండ రాము అన్నారు. యువజన సమస్యల పరిష్కారం కోసం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేపడతామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News