Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ వేళ సీపీఎం నేత ముందస్తు అరెస్ట్ పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 12:42 PM

అంబేద్కర్‌కు అవమానం.. చినిగిన జెండాతో దేశానికి గౌరవమా?

అంబేద్కర్‌కు అవమానం.. చినిగిన జెండాతో దేశానికి గౌరవమా?

అంబేద్కర్‌కు అవమానం.. చినిగిన జెండాతో దేశానికి గౌరవమా?
15-08-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

R&B కార్యాలయంలో గాంధీ చిత్రపటానికే మాల.. అంబేద్కర్‌ చిత్రపటాన్ని విస్మరించడంపై విమర్శలు.

గ్రంథాలయం వద్ద చినిగిన జెండా ఎగురవేత.. చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్

రామన్నపేట: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రామన్నపేట మండల కేంద్రంలోని R&B కార్యాలయం వద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి మాల వేయకుండా కేవలం మహాత్మా గాంధీ చిత్రపటానికే మాల వేసిన ఘటనపై తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఎండీ పజల్‌ బేగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంబేద్కర్‌ చిత్రపటానికి గౌరవం ఇవ్వకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. దేశ రాజ్యాంగ నిర్మాతకు కనీస గౌరవం ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదన్నారు.

అదేవిధంగా రామన్నపేట గ్రంథాలయం వద్ద చినిగిన జాతీయ జెండాను ఎగురవేయడం దేశ జెండాను అవమానించడమేనని పజల్‌ బేగ్‌ విమర్శించారు. దేశానికి, జాతీయ జెండాకు ఇస్తున్న గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు.

ఈ ఘటనలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల శాఖ అధ్యక్షులు ఎండీ పజల్‌ బేగ్‌ డిమాండ్‌ చేశారు.

Sthanikam

అంబేద్కర్‌కు అవమానం.. చినిగిన జెండాతో దేశానికి గౌరవమా?

Article Image

R&B కార్యాలయంలో గాంధీ చిత్రపటానికే మాల.. అంబేద్కర్‌ చిత్రపటాన్ని విస్మరించడంపై విమర్శలు.

గ్రంథాలయం వద్ద చినిగిన జెండా ఎగురవేత.. చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్

రామన్నపేట: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రామన్నపేట మండల కేంద్రంలోని R&B కార్యాలయం వద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి మాల వేయకుండా కేవలం మహాత్మా గాంధీ చిత్రపటానికే మాల వేసిన ఘటనపై తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఎండీ పజల్‌ బేగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంబేద్కర్‌ చిత్రపటానికి గౌరవం ఇవ్వకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. దేశ రాజ్యాంగ నిర్మాతకు కనీస గౌరవం ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదన్నారు.

అదేవిధంగా రామన్నపేట గ్రంథాలయం వద్ద చినిగిన జాతీయ జెండాను ఎగురవేయడం దేశ జెండాను అవమానించడమేనని పజల్‌ బేగ్‌ విమర్శించారు. దేశానికి, జాతీయ జెండాకు ఇస్తున్న గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు.

ఈ ఘటనలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల శాఖ అధ్యక్షులు ఎండీ పజల్‌ బేగ్‌ డిమాండ్‌ చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News