Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామ్‌నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 01:45 PM

నిదానపల్లిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

నిదానపల్లిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

నిదానపల్లిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
15-08-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్ ఆదర్శ్ అసోసియేషన్ యూత్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సంకు లింగయ్య, రాపోలు రమేష్, ఈసం గాలయ్య, ఏకుల రామస్వామి, ఏకుల మల్లేష్, భాష్మల్ల ప్రభుదాస్, కృపాకర్, రాపోలు ప్రకాష్, ఆకాష్, బెల్లం మల్లేష్, నానివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, సర్పంచ్‌ నారపాక మాధవి యాదయ్య, వార్డు సభ్యులు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు, అరటిపండ్లు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి, దేశభక్తి, ఐక్యతా భావాలను చాటారు..

Sthanikam

నిదానపల్లిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్ ఆదర్శ్ అసోసియేషన్ యూత్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సంకు లింగయ్య, రాపోలు రమేష్, ఈసం గాలయ్య, ఏకుల రామస్వామి, ఏకుల మల్లేష్, భాష్మల్ల ప్రభుదాస్, కృపాకర్, రాపోలు ప్రకాష్, ఆకాష్, బెల్లం మల్లేష్, నానివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, సర్పంచ్‌ నారపాక మాధవి యాదయ్య, వార్డు సభ్యులు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు, అరటిపండ్లు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి, దేశభక్తి, ఐక్యతా భావాలను చాటారు..

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News