Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో 60 శాతం దళితులకు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం....... పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 08:24 AM

యువతి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం. సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ ఆధ్వర్యంలో దర్యాప్తు.

యువతి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం. సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ ఆధ్వర్యంలో దర్యాప్తు.

యువతి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం. సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ ఆధ్వర్యంలో దర్యాప్తు.
15-08-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం, చైతన్యపురి: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన 21 ఏళ్ల యువతి కనుగంటి సాయిప్రియ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నాగోల్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపారు.

న్యూ నాగోల్లోని రత్నదీప్‌లో ఉద్యోగం చేస్తున్న సాయిప్రియ ఈ నెల 13న ఉదయం విధులకు వెళ్లి రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

సాయిప్రియ చిన్నాన్న కనుగంటి సంపత్ ఇచ్చిన ఫిర్యాదులో ప్రభు అనే వ్యక్తిపై అనుమానం ఉందని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

యువతి ఆచూకీ తెలిసిన వారు నాగోల్ పోలీసులకు సమాచారం అందించాలని సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ కోరారు.

Sthanikam

యువతి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం. సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ ఆధ్వర్యంలో దర్యాప్తు.

Article Image

స్థానికం, చైతన్యపురి: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన 21 ఏళ్ల యువతి కనుగంటి సాయిప్రియ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నాగోల్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపారు.

న్యూ నాగోల్లోని రత్నదీప్‌లో ఉద్యోగం చేస్తున్న సాయిప్రియ ఈ నెల 13న ఉదయం విధులకు వెళ్లి రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

సాయిప్రియ చిన్నాన్న కనుగంటి సంపత్ ఇచ్చిన ఫిర్యాదులో ప్రభు అనే వ్యక్తిపై అనుమానం ఉందని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

యువతి ఆచూకీ తెలిసిన వారు నాగోల్ పోలీసులకు సమాచారం అందించాలని సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News