Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 04:09 AM

హోలీ జాతర మహోత్సవంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పి చంద్రశేఖర్ రెడ్డి సందడి

హోలీ జాతర మహోత్సవంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పి చంద్రశేఖర్ రెడ్డి సందడి

హోలీ జాతర మహోత్సవంలో  రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పి చంద్రశేఖర్ రెడ్డి  సందడి
03-03-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మండల పరిధిలో ఉన్న మీట్య నాయక్ తండా గ్రామపంచాయతీకి చెందిన కాలు మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ పండగ జాతర మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన కాలు మహారాజ్ ఆశీస్సులు స్వీకరించారు. జాతరకు విచ్చేసిన భక్తులకు, గ్రామ ప్రజలకు మరియు వారి కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయాలు, సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలు కాపాడే ఇటువంటి జాతరలు సమాజ ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు.కాలు మహారాజ్ పట్లోల చంద్రశేఖర్ రెడ్డిని శాలువాతో సత్కరించి గౌరవించారు. అనంతరం ప్రజలతో కలిసిమెలిసి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నెహ్రు నాయక్, నర్సింగ్ సర్పంచ్, పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ, బీ రాజు కౌన్సిలర్, ప్రకాష్ రాథోడ్ జిల్లా దిశా కమిటీ సభ్యుడు, కిషన్ రాథోడ్, రవీందర్ నాయక్ మాజీ జడ్పీటీసీ, సురేష్, విష్ణు రాథోడ్, దేవిదాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

హోలీ జాతర మహోత్సవంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పి చంద్రశేఖర్ రెడ్డి సందడి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మండల పరిధిలో ఉన్న మీట్య నాయక్ తండా గ్రామపంచాయతీకి చెందిన కాలు మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ పండగ జాతర మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన కాలు మహారాజ్ ఆశీస్సులు స్వీకరించారు. జాతరకు విచ్చేసిన భక్తులకు, గ్రామ ప్రజలకు మరియు వారి కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయాలు, సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలు కాపాడే ఇటువంటి జాతరలు సమాజ ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు.కాలు మహారాజ్ పట్లోల చంద్రశేఖర్ రెడ్డిని శాలువాతో సత్కరించి గౌరవించారు. అనంతరం ప్రజలతో కలిసిమెలిసి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నెహ్రు నాయక్, నర్సింగ్ సర్పంచ్, పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ, బీ రాజు కౌన్సిలర్, ప్రకాష్ రాథోడ్ జిల్లా దిశా కమిటీ సభ్యుడు, కిషన్ రాథోడ్, రవీందర్ నాయక్ మాజీ జడ్పీటీసీ, సురేష్, విష్ణు రాథోడ్, దేవిదాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News