Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 10:03 AM

హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి

హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి

హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి
February 28, 2026 08:29 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

మలిదశ ఉద్యమకారుడు సంగీశెట్టి క్రిస్టఫర్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసిన వారిని గుర్తించి వెంటనే హైకోర్టు తీర్పును అమలు చేయాలని మలిదశ ఉద్యమకారుడు టియుజెఏసి రాష్ట్రప్రధాన కార్యదర్శి సంగిశెట్టి క్రిస్టఫర్ అన్నారు

ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెలలో జరగబోయే బడ్జెట్

సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఉద్యమకారుల బిల్లు ప్రవేశపెట్టి ఉద్యమకారులను గుర్తిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మరో 10 ఏళ్లు అధికారంలో ఉండడం ఖాయమని ఆయన అన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News