Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 04:11 AM

హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి

హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి

హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి
February 28, 2026 08:29 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

మలిదశ ఉద్యమకారుడు సంగీశెట్టి క్రిస్టఫర్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసిన వారిని గుర్తించి వెంటనే హైకోర్టు తీర్పును అమలు చేయాలని మలిదశ ఉద్యమకారుడు టియుజెఏసి రాష్ట్రప్రధాన కార్యదర్శి సంగిశెట్టి క్రిస్టఫర్ అన్నారు

ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెలలో జరగబోయే బడ్జెట్

సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఉద్యమకారుల బిల్లు ప్రవేశపెట్టి ఉద్యమకారులను గుర్తిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మరో 10 ఏళ్లు అధికారంలో ఉండడం ఖాయమని ఆయన అన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News