Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 28, 2026 10:03 PM

హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి

హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి

హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి
February 28, 2026 08:29 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

మలిదశ ఉద్యమకారుడు సంగీశెట్టి క్రిస్టఫర్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసిన వారిని గుర్తించి వెంటనే హైకోర్టు తీర్పును అమలు చేయాలని మలిదశ ఉద్యమకారుడు టియుజెఏసి రాష్ట్రప్రధాన కార్యదర్శి సంగిశెట్టి క్రిస్టఫర్ అన్నారు

ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెలలో జరగబోయే బడ్జెట్

సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఉద్యమకారుల బిల్లు ప్రవేశపెట్టి ఉద్యమకారులను గుర్తిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మరో 10 ఏళ్లు అధికారంలో ఉండడం ఖాయమని ఆయన అన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News