Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజలను మోసం చేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తాం పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 09:15 PM

ఈనెల 10 నా కోదాడ నాభి శిల బొడ్రాయి 8వ వార్షికోత్సవం........

ఈనెల 10 నా కోదాడ నాభి శిల బొడ్రాయి 8వ వార్షికోత్సవం........

ఈనెల 10 నా కోదాడ నాభి శిల బొడ్రాయి 8వ వార్షికోత్సవం........
March 02, 2026 06:48 PM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

బొడ్రాయి 8వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలి.......

కోదాడ నాభి శిల బొడ్రాయి అమ్మవారి 8 వ వార్షికోత్సవం ఈనెల 10వ తారీఖున నిర్వహించనున్నట్లు బొడ్రాయి పున ప్రతిష్ట కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి మాట్లాడారు. వేద పండితుల తిధి ప్రకారం పదో తారీకు తెల్లవారుజామున వార్షికోత్సవ వేడుకలు కనుల పండుగగా జరుగనున్నాయని పట్టణ మహిళలు,ప్రజలందరూ బోనాల తో తరలివచ్చి జలాభిషేకాలు నిర్వహించి మోక్కులు చెల్లించుకుని వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పున ప్రతిష్ట కమిటీ సభ్యులు కోట వెంకటేశ్వరరావు, పైడిమర్రి వెంకటనారాయణ, ఆవుల రామారావు, పందిరి సత్యనారాయణ,వేముల రాముడు, పారా వెంకటేశ్వర్లు, పసుపులేటి నరసింహారావు, చింతపండు నరసింహారావు, ఉపేందర్, కోట వెంకటేశ్వరరావు, చలిగంటి రాజారావు తదితరులు పాల్గొన్నారు........

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News