ఎన్నికల సందర్భంగా వైద్యశాఖ సేవలు
కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 35 వార్డుల్లోని 91 పోలింగ్ బూతుల వద్ద ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలను వైద్యశాఖ నియమించి నిరంతర వైద్య సేవలను అందించింది.ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటుచేసి బీపీ, షుగర్, అలసటతో బాధపడిన ఓటర్లకు తక్షణ వైద్య సాయం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి