Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:06 PM

ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో సహాయ నిధి చెక్కుల పంపిణీ..

ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో సహాయ నిధి చెక్కుల పంపిణీ..

ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో సహాయ నిధి చెక్కుల పంపిణీ..
April 04, 2026 04:20 PM 249 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కంది, కొండాపూర్, సంగారెడ్డి పట్టణం,సంగారెడ్డి మండలాలకు చెందిన లబ్ధిదారులకు మొత్తం రూ.21,88,500 విలువైన చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికంగా చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే సహకారంతో ఈ సహాయం అందిస్తున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో సహాయం పరిమితంగా ఉన్నప్పటికీ గతంలో ఎక్కువ మొత్తంలో అందించామని చెప్పారు. ప్రజలు నేరుగా ఎమ్మెల్యే కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని ఈ సహాయం పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మామిళ్ళ రాజేందర్, ఆర్ వెంకటేశ్వర్లు, నర్సింలు, కొండల్ రెడ్డి, విఠల్, చక్రపాణి, మల్లాగౌడ్, శ్రీధర్ రెడ్డి తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News