Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 02:18 AM

ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో సహాయ నిధి చెక్కుల పంపిణీ..

ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో సహాయ నిధి చెక్కుల పంపిణీ..

ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో సహాయ నిధి చెక్కుల పంపిణీ..
04-04-2026 260 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కంది, కొండాపూర్, సంగారెడ్డి పట్టణం,సంగారెడ్డి మండలాలకు చెందిన లబ్ధిదారులకు మొత్తం రూ.21,88,500 విలువైన చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికంగా చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే సహకారంతో ఈ సహాయం అందిస్తున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో సహాయం పరిమితంగా ఉన్నప్పటికీ గతంలో ఎక్కువ మొత్తంలో అందించామని చెప్పారు. ప్రజలు నేరుగా ఎమ్మెల్యే కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని ఈ సహాయం పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మామిళ్ళ రాజేందర్, ఆర్ వెంకటేశ్వర్లు, నర్సింలు, కొండల్ రెడ్డి, విఠల్, చక్రపాణి, మల్లాగౌడ్, శ్రీధర్ రెడ్డి తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో సహాయ నిధి చెక్కుల పంపిణీ..

Article Image

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కంది, కొండాపూర్, సంగారెడ్డి పట్టణం,సంగారెడ్డి మండలాలకు చెందిన లబ్ధిదారులకు మొత్తం రూ.21,88,500 విలువైన చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికంగా చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే సహకారంతో ఈ సహాయం అందిస్తున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో సహాయం పరిమితంగా ఉన్నప్పటికీ గతంలో ఎక్కువ మొత్తంలో అందించామని చెప్పారు. ప్రజలు నేరుగా ఎమ్మెల్యే కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని ఈ సహాయం పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మామిళ్ళ రాజేందర్, ఆర్ వెంకటేశ్వర్లు, నర్సింలు, కొండల్ రెడ్డి, విఠల్, చక్రపాణి, మల్లాగౌడ్, శ్రీధర్ రెడ్డి తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News