Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:59 PM

విద్యుత్ సమస్యలపై ఏడీని కలిసిన సర్పంచ్ సంగమేష్ పటేల్

విద్యుత్ సమస్యలపై ఏడీని కలిసిన సర్పంచ్ సంగమేష్ పటేల్

విద్యుత్ సమస్యలపై ఏడీని కలిసిన సర్పంచ్ సంగమేష్ పటేల్
April 25, 2026 05:07 PM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ఉన్న విద్యుత్ ఏడీ కార్యాలయంలో తొర్నల్ గ్రామ సర్పంచ్ సంగమేష్ పటేల్ మర్యాదపూర్వకంగా విద్యుత్ ఏడీని కలిసి గ్రామంలో నెలకొన్న పలు విద్యుత్ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ అంతరాయాలు, తక్కువ వోల్టేజ్, లైన్ల మరమ్మతులు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరగా, విద్యుత్ ఏడీ స్పందిస్తూ సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మానూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుభాష్ పటేల్, మాజీ సర్పంచ్ పండరి పటేల్, ఖలీద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News