Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వేసవి శిక్షణ శిబిరమును ప్రారంభించిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 06:34 PM

విద్యుత్ సమస్యలపై ఏడీని కలిసిన సర్పంచ్ సంగమేష్ పటేల్

విద్యుత్ సమస్యలపై ఏడీని కలిసిన సర్పంచ్ సంగమేష్ పటేల్

విద్యుత్ సమస్యలపై ఏడీని కలిసిన సర్పంచ్ సంగమేష్ పటేల్
April 25, 2026 05:07 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ఉన్న విద్యుత్ ఏడీ కార్యాలయంలో తొర్నల్ గ్రామ సర్పంచ్ సంగమేష్ పటేల్ మర్యాదపూర్వకంగా విద్యుత్ ఏడీని కలిసి గ్రామంలో నెలకొన్న పలు విద్యుత్ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ అంతరాయాలు, తక్కువ వోల్టేజ్, లైన్ల మరమ్మతులు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరగా, విద్యుత్ ఏడీ స్పందిస్తూ సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మానూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుభాష్ పటేల్, మాజీ సర్పంచ్ పండరి పటేల్, ఖలీద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News