Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజలను మోసం చేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తాం పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 09:13 PM

విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పట్టు కొమ్మలు.....

విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పట్టు కొమ్మలు.....

విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పట్టు కొమ్మలు.....
March 02, 2026 07:15 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి ప్రియదర్శిని

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్ మండలం పరిధిలో కొత్తూరు (బి) గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం 10వ తరగతి విద్యార్థుల స్వయం పరిపాలన మరియు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయనైనది. కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి ప్రియదర్శిని మాట్లాడుతూ... నేటి విద్యార్థులు మంచి క్రమశిక్షణ, మంచి నైతిక విలువలు మరియు సమాజం పట్ల బాధ్యతగా మెలిగి దేశ భవిష్యత్ నిర్మాణం లో క్రియాశీల పాత్ర పోషించాలని సూచించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాబు, భాస్కర్, ప్రసాద్ బాబు, సురేష్, తారాబాయి, సునీత, కవిత మరియు గ్రామస్థులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News