PRINT TIME: March 02, 2026 09:00 PM
విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పట్టు కొమ్మలు.....
విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పట్టు కొమ్మలు.....
March 02, 2026 07:15 PM
15 Views
స్థానికం ప్రతినిధి :
Sangareddy & Manoor
Sthanikam joint District Staff Reporter krishna
పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి ప్రియదర్శిని
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్ మండలం పరిధిలో కొత్తూరు (బి) గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం 10వ తరగతి విద్యార్థుల స్వయం పరిపాలన మరియు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయనైనది. కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి ప్రియదర్శిని మాట్లాడుతూ... నేటి విద్యార్థులు మంచి క్రమశిక్షణ, మంచి నైతిక విలువలు మరియు సమాజం పట్ల బాధ్యతగా మెలిగి దేశ భవిష్యత్ నిర్మాణం లో క్రియాశీల పాత్ర పోషించాలని సూచించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాబు, భాస్కర్, ప్రసాద్ బాబు, సురేష్, తారాబాయి, సునీత, కవిత మరియు గ్రామస్థులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి