Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 04:06 AM

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మనూరు లో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహణ

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మనూరు లో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహణ

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మనూరు లో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహణ
27-02-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు,సీనియర్ ఉపాధ్యాయులు,భౌతిక శాస్త్ర, జీవశాస్త్ర ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.కార్యక్రమం ప్రారంభంలో సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాలలు పెట్టి, జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు.విద్యార్థులకు నిత్య జీవితంలో శాస్త్రం, విజ్ఞానం ప్రాముఖ్యతను గుర్తు చేయడం ముఖ్య ఉద్దేశ్యం.ఈ సందర్భంగా విద్యార్థుల కోసం క్విజ్,వ్యాసరచన,చిత్రలేఖనం,ఉపన్యాస పోటీలను నిర్వహించారు.గెలిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది.ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను సి.వి. రామన్ ఆదర్శాన్ని అనుసరించి శాస్త్రవేత్తలుగా, విజ్ఞానంలో ముందుకు పోవాలని, ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఎదగాలని ప్రోత్సహించారు.

Sthanikam

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మనూరు లో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహణ

Article Image

నారాయణఖేడ్ మానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు,సీనియర్ ఉపాధ్యాయులు,భౌతిక శాస్త్ర, జీవశాస్త్ర ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.కార్యక్రమం ప్రారంభంలో సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాలలు పెట్టి, జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు.విద్యార్థులకు నిత్య జీవితంలో శాస్త్రం, విజ్ఞానం ప్రాముఖ్యతను గుర్తు చేయడం ముఖ్య ఉద్దేశ్యం.ఈ సందర్భంగా విద్యార్థుల కోసం క్విజ్,వ్యాసరచన,చిత్రలేఖనం,ఉపన్యాస పోటీలను నిర్వహించారు.గెలిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది.ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను సి.వి. రామన్ ఆదర్శాన్ని అనుసరించి శాస్త్రవేత్తలుగా, విజ్ఞానంలో ముందుకు పోవాలని, ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఎదగాలని ప్రోత్సహించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News